WHAT'S NEW
A first glimpse at Java 9: Early access release of JDK9...
ACCESSORIES
ముక్కులో నిమ్మరసం పిండితే ఆక్సిజన్ అందుతుందా… కర్పూరం, వాము చిట్కాలు పనిచేస్తాయా…?? – Fact...
10 Ways to Make Extra Money as a Graphic Designer
WINDOWS PHONE
Apple sells 10 million iPhone 6 and iPhone 6 Pluses
LATEST ARTICLES
అయ్యప్పస్వామిపై వ్యాఖ్యలపై భైరి నరేష్ వివరణ, రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు..
భైరి నరేష్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు.కావాలనే వ్యాఖ్యలు చేశానని ఒప్పుకున్న నరేష్.అయ్యప్పస్వామిపై వ్యాఖ్యలు తప్పేనంటూ వివరణ. అయ్యప్పస్వామి పుట్టుకను కించపరుస్తూ హిందూ దేవుళ్లు, దేవతలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఓయూ స్టూడెంట్, భారత నాస్తిక సమాజం తెలంగాణ అధ్యక్షుడు భైరి నరేష్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే అతడిపై పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు. తాజాగా భైరి నరేష్ రిమాండ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ రిమాండ్ రిపోర్టులో...
ఐన్యూస్ నుంచి తప్పుకున్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఐన్యూస్ చానెల్ వదిలేశారు.ముఖ్యమంత్రి పదవి చేపట్టాక ఐన్యూస్ ఛానెల్ లో పార్టనర్ గా చేరారు నల్లారి.సమైక్య నినాదం ఎత్తుకొని ఇటు తెలంగాణ లో అటు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నారు.అయితే కొంతకాలంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఏఐసీసీ లో కీలక బాధ్యతలు అప్పజెబుతారని పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం జరిగింది.కానీ హై కమాండ్ ఆయన్ని పెద్దగా పట్టించుకోలేదు.ఇటీవల రాహుల్ గాంధీ నిర్వహించిన జోడో యాత్రకు...
దేశంలో దాదాపు 9వేల బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు…!! ఇది ఎవరికి ఎక్కువగా సోకుతున్నది…?
అరుదుగా వచ్చే ఈ మ్యూకోర్మైకోసిస్ ఇన్ఫెక్షన్ సోకిన వారిలో 50 శాతం మంది మరణిస్తున్నారు.ఇన్పెక్షన్ సోకిన కంటిని తొలగించడం ద్వారా కొంత మంది మాత్రం ప్రాణాలతో బయటపడుతున్నారు. కానీ, ఇటీవల కాలంలో కోవిడ్ బారిన పడినవారు, కోవిడ్ బారిన పడి కోలుకుంటున్న వారిలో ఈ ఇన్ఫెక్షన్ కనిపిస్తోంది.తీవ్ర లక్షణాలతో కోవిడ్ బారిన పడినవారికి చికిత్సలో భాగంగా ఇచ్చిన స్టెరాయిడ్ల కారణంగా ఈ ఇన్ఫెక్షన్ సోకుతోందని డాక్టర్లు అంటున్నారు.. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఎక్కువ ముప్పు ఉంటోంది.కోవిడ్ నుంచి కోలుకున్న 12-18 రోజుల్లో ఈ ఇన్ఫెక్షన్ సోకుతోందని డాక్టర్లు చెప్తున్నారు. నమోదయిన కేసుల్లో...
చైనాలో కరోనా వ్యాప్తికి ముందే… వుహాన్ లోని ల్యాబ్ సిబ్బంది అనారోగ్యానికి గురి అయ్యారు : అమెరికా పత్రిక వాల్స్ట్రీట్ జర్నల్ ఒక రిపోర్ట్ ప్రచురించింది… !!
I WITNESS NEWS / Bureau Report చైనా లోని ఊహాన్ వైరాలజి ల్యాబ్ లోనే కరొనా వైరస్ పుట్టినది అనే ఆరోపణలు నిజం అని అనుకోవడానికి మరో ఆదారం కూడా లభించినధి. చైనా లోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పనిచేసే ముగ్గురు పరిశోధకులు 2019 నవంబర్లో అంటే చైనా లో కరొనా బయట పడటానికి ముంధే అనారోగ్యానికి గురయ్యారని, తమకు ఆస్పత్రిలో చికిత్స అందించాలని వారు కోరారని అమెరికా పత్రిక వాల్స్ట్రీట్...
సింగపూర్, బ్రూనే దేశాల నుంచి ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లతో విశాఖపట్నం చేరుకున్న ఐఎన్ఎస్ జలాశ్వ…!!
భారత నౌకాదళం ప్రారంభించిన కోవిడ్ రిలీఫ్ ఆపరేషన్ 'సముద్ర సేతు II'లో భాగంగా 18 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులు, ఇతర కోవిడ్ సహాయక సామగ్రితో పాటు సింగపూర్, బ్రూనేల నుంచి 3,650 ఆక్సిజన్ సిలిండర్లు, 39 వెంటిలేటర్లతో ఐఎన్ఎస్ జలాశ్వ ఆదివారం విశాఖపట్నం చేరుకుంది. విదేశాల్లోని భారత రాయబార సంస్థలు సమకూర్చిన ఈ కోవిడ్ రిలీఫ్ సామగ్రిని దేశంలోని వివిధ ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలకు పంపిణీ చేస్తారు. కోవిడ్ మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే లక్ష్యంతో గత ఏడాది మే...
బ్లాక్ ఫంగస్ ఏంటి..? ఎలా వస్తుంది ..??
బ్లాక్ ఫంగస్ కేసుల వ్యవహారం కేంద్రాన్ని కూడా ఆందోళనకు గురి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ - 1897 ప్రకారం బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ (మ్యూకర్ మైకోసిస్)ను నోటిఫైడ్ వ్యాధిగా గుర్తించాలని, ఆ కేసుల వివరాలను నివేదించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ఈ వ్యాధి సరికొత్త సవాల్ అని.. బ్లాక్ ఫంగస్ కారణంగా మరణిస్తున్న కోవిడ్-19 పేషెంట్ల సంఖ్య పెరుగుతోందని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడు...
మలావి దేశంలో 20 వేల డోసుల టీకాలను ధ్వంసం…!! కారణమేంటి.. ?
వ్యాక్సీన్ డోసుల సురక్షత గురించి తమదేశ ప్రజలకు భరోసా ఇచ్చేందుకే గడువు దాటిపోయిన 19,610 వ్యాక్సిన్లను ధ్వంసం చేసినట్లు మలావి వైద్య కార్యదర్శి తెలిపారు. ప్రపంచంలో 5 శాతం కంటే తక్కువ మందికి మాత్రమే ఇప్పటి వరకు వ్యాక్సీన్ లభించినట్లు అవర్ వరల్డ్ ఇన్ డేటా చెబుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లను ఎందుకు వ్యర్థం చేస్తున్నారు? "చాలా వరకు వ్యాక్సీన్లు వృథా కావు" అని యూకేలోని లివర్పూల్లో జాన్ మూర్స్ యూనివర్సిటీలో సప్లై చెయిన్ మేనేజ్మెంట్ సీనియర్ లెక్చరర్ డాక్టర్...
ముక్కులో నిమ్మరసం పిండితే ఆక్సిజన్ అందుతుందా… కర్పూరం, వాము చిట్కాలు పనిచేస్తాయా…?? – Fact Check
కరోనా సెకండ్ వేవ్ భారత ఆరోగ్య వ్యవస్థను కుదిపేస్తోంది. భారీ సంఖ్యలో ఉన్న రోగులకు సత్వర చికిత్స అవసరం అవుతోంది.ఫలితంగా విధిలేని పరిస్థితుల్లో జనం రకరకాల చిట్కాలు ఉపయోగించి చూడాల్సి వస్తోంది.ఇంటర్నెట్, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తూ కొందరు చాలా ప్రమాదకరమైన పద్ధతుల ద్వారా జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉదాహరణకు ఆక్సిజన్ శాచురేషన్ లెవల్ పెంచడానికి అసలు ఏమాత్రం పని చేయని వంటింటి చిట్కాలు కూడా చెబుతున్నారు. నెబులైజర్తో ఆక్సిజన్ అందుతుందా…?? ఒకవైపు దేశంలో...
ఆంధ్రప్రదేశ్: రూ. 2.29 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి…!!
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2021-22ను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం శాసనసభలో ప్రవేశపెట్టారు.బడ్జెట్లో మహిళలు, చిన్నారులకు పెద్దపీట వేసినట్లు బుగ్గన తెలిపారు. ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది మూడోసారి. రూ. 2,29,779.27 కోట్ల విలువైన బడ్జెట్ను బుగ్గన ప్రవేశపెట్టారు. గత ఏడాది బడ్జెట్ రూ. 2,24,789.18 కోట్లు కాగా ఈసారి స్వల్పంగా పెరిగింది. ఎవరెవరికి ఎంతెంత..? 2020–21తో పోలిస్తే వెనకబడిన కులాల ...
మే 3 నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ వార్తలపై PIB వివరణ…నిజం ఏంటంటే…??
కరోనావైరస్ మన దేశంపై దండయాత్ర చేస్తోంది. సునామీలా కేసులతో విరుచుకుపడుతోంది కొన్ని రోజులుగా రోజూ రికార్డు స్థాయిలో లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మే నెలలో కరోనా విలయం మరింత తీవ్రంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం సిద్ధమైందని, మే 3 నుంచి దేశవ్యాప్తంగా మరోసారి పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధిస్తుందని గత కొన్ని రోజులుగా సోషల్మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై తాజాగా కేంద్రం స్పందించింది. ఆ ప్రచారం...