LATEST ARTICLES

అయ్యప్పస్వామిపై వ్యాఖ్యలపై భైరి నరేష్ వివరణ, రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు..

0
భైరి నరేష్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు.కావాలనే వ్యాఖ్యలు చేశానని ఒప్పుకున్న నరేష్.అయ్యప్పస్వామిపై వ్యాఖ్యలు తప్పేనంటూ వివరణ.                                    అయ్యప్పస్వామి పుట్టుకను...

ఐన్యూస్ నుంచి తప్పుకున్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.

0
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఐన్యూస్ చానెల్ వదిలేశారు.ముఖ్యమంత్రి పదవి చేపట్టాక ఐన్యూస్ ఛానెల్ లో పార్టనర్ గా చేరారు నల్లారి.సమైక్య నినాదం ఎత్తుకొని...

దేశంలో దాదాపు 9వేల బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు…!! ఇది ఎవరికి ఎక్కువగా సోకుతున్నది…?

0
అరుదుగా వచ్చే ఈ మ్యూకోర్‌మైకోసిస్ ఇన్ఫెక్షన్ సోకిన వారిలో 50 శాతం మంది మరణిస్తున్నారు.ఇన్పెక్షన్ సోకిన కంటిని తొలగించడం ద్వారా కొంత మంది మాత్రం ప్రాణాలతో బయటపడుతున్నారు. కానీ, ఇటీవల కాలంలో కోవిడ్ బారిన...

చైనాలో కరోనా వ్యాప్తికి ముందే… వుహాన్ లోని ల్యాబ్ సిబ్బంది అనారోగ్యానికి గురి అయ్యారు...

0
I WITNESS NEWS / Bureau Report చైనా లోని ఊహాన్ వైరాలజి ల్యాబ్ లోనే కరొనా వైరస్ పుట్టినది అనే ఆరోపణలు నిజం...

సింగపూర్, బ్రూనే దేశాల నుంచి ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లతో విశాఖపట్నం చేరుకున్న ఐఎన్ఎస్...

0
భారత నౌకాదళం ప్రారంభించిన కోవిడ్ రిలీఫ్ ఆపరేషన్ 'సముద్ర సేతు II'లో భాగంగా 18 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులు, ఇతర కోవిడ్ సహాయక సామగ్రితో పాటు సింగపూర్, బ్రూనేల నుంచి 3,650 ఆక్సిజన్...

బ్లాక్‌ ఫంగస్‌ ఏంటి..? ఎలా వస్తుంది ..??

0
బ్లాక్ ఫంగస్‌ కేసుల వ్యవహారం కేంద్రాన్ని కూడా ఆందోళనకు గురి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ - 1897 ప్రకారం బ్లాక్‌ ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ (మ్యూకర్‌ మైకోసిస్)ను నోటిఫైడ్ వ్యాధిగా గుర్తించాలని, ఆ కేసుల...

మలావి దేశంలో 20 వేల డోసుల టీకాలను ధ్వంసం…!! కారణమేంటి.. ?

0
వ్యాక్సీన్ డోసుల సురక్షత గురించి తమదేశ ప్రజలకు భరోసా ఇచ్చేందుకే గడువు దాటిపోయిన 19,610 వ్యాక్సిన్లను ధ్వంసం చేసినట్లు మలావి వైద్య కార్యదర్శి తెలిపారు. ప్రపంచంలో 5 శాతం కంటే...

ముక్కులో నిమ్మరసం పిండితే ఆక్సిజన్ అందుతుందా… కర్పూరం, వాము చిట్కాలు పనిచేస్తాయా…?? – Fact...

0
                                         కరోనా సెకండ్ వేవ్ భారత ఆరోగ్య వ్యవస్థను కుదిపేస్తోంది. భారీ సంఖ్యలో ఉన్న రోగులకు సత్వర చికిత్స అవసరం అవుతోంది.ఫలితంగా విధిలేని పరిస్థితుల్లో జనం రకరకాల చిట్కాలు ఉపయోగించి చూడాల్సి వస్తోంది.ఇంటర్‌నెట్, సోషల్ మీడియాలో...

ఆంధ్రప్రదేశ్: రూ. 2.29 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి…!!

0
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2021-22ను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం శాసనసభలో ప్రవేశపెట్టారు.బడ్జెట్‌లో మహిళలు, చిన్నారులకు పెద్దపీట వేసినట్లు బుగ్గన తెలిపారు. ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టడం...

మే 3 నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ వార్తలపై PIB వివరణ…నిజం ఏంటంటే…??

181
కరోనావైరస్ మన దేశంపై దండయాత్ర చేస్తోంది. సునామీలా కేసులతో విరుచుకుపడుతోంది కొన్ని రోజులుగా రోజూ రికార్డు స్థాయిలో లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మే...